![](/assets/artwork/1x1-42817eea7ade52607a760cbee00d1495.gif)
42 episodes
![](/assets/artwork/1x1-42817eea7ade52607a760cbee00d1495.gif)
Pappu Venkata Bhoga Rao Pappu Venkata Bhoga Rao
-
- Society & Culture
సర్వే జనాః సుఖినో భవంతు.
-
"నవ్యాంధ్ర చిత్రకళా వైతాళికుడు" .. దామెర్ల రామారావు 125 వ జయంతి సందర్భంగా ఈనాడు ప్రత్యేక వ్యాసం ..
అతడు మరణించలేదు.. అతడు మరణించలేదు ..మరణం లేని వస్తువుల్ని సృష్టించిన వాడెలా మరణిస్తాడు - హరీంద్రనాథ చటోపాధ్యాయ
-
వైకుంఠ ధామాలు - ప్రత్యేక వ్యాసం .. రచన: శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ, వినిపిస్తున్నది పప్పు భోగారావ
అక్కడ జీవికి భూమ్మీద నూకలు చెల్లిపోతాయి. మనుషులతో బంధాలు తెగిపోతాయి. దేహం కట్టెల్లో కాలిపోతుంది. జీవుడికి ఋణం తీరిపోతుంది... వివరంగా వినండి.
-
రాజ్యాంగ తెర వెనక శక్తి .. బీఎన్ రావు - ప్రత్యేక వ్యాసం.. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఈనాడు ప
భారత స్వాతంత్ర్యం దిశగా అడుగులు పడటంతో బీఎన్ రావు పాత్ర అత్యంత కీలకమైంది. అటు ఆంగ్లేయులకు, ఇటు భారతీయులకు మధ్య ఆయన అనుసంధానకర్తగా మారారు.. వివరంగా వినండి .
-
పండిట్ భీంసేన్ జోషి శత జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం.. రచన: డి.భారతీ దేవి, గళం: పప్పు భోగారావు.
కర్ణాటకలోని గదగ్లో గురురాజ జోషి, గోదావరి బాయి దంపతులకు 1922 ఫిబ్రవరి 4న భీం సేన్ జోషి జన్మించేరు. సుదీర్ఘ కళాప్రస్థానంలో భీంసేన్ జోషి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ బిరుదులు, సంగీత నాతక అకాడమీ పురస్కారం పొందారు. 2008 లో ఆయనను *భారతరత్న* పురస్కారం వరించింది....
-
"మౌనావతారమూర్తి" మెహెర్ బాబా అమర తిథి సందర్భంగా ప్రత్యేక వ్యాసం, కలం: డా. మల్లాది కృష్ణానంద్, గళ
ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. ఎందరో అవతార పురుషులున్నారు. ఒక్కొక్క మతానికి ఒక్కో ఆవతారుడు వున్నారు. కానీ మతాలు వేరైనా అవతారుడు ఒక్కడే. ప్రతి యుగంలో భూమిపై అవతరిస్తున్న పరాత్పరుడొక్కడే - మెహెర్ బాబా.
-
"తెలుగు వాగ్ధాటి గరికిపాటి" కలం: శ్రీ మాశర్మ, సీనియర్ జర్నలిస్టు, గళం: పప్పు భోగారావు.
అధ్యాపనం, అవధానం ప్రధాన భూమికలుగా వున్న వైవిధ్యభరితమైన జీవన గమనంలో నుంచి ఉత్తుంగ తరంగాలకు ఎగసిన కెరటం తెలుగు ప్రవచన ప్రభాకరుడు పద్మ పురస్కార శోభితుడు గరికిపాటి.